Sunday, 8 August 2021

జగన్‌కు మనసెలా ఒప్పింది.. అమరావతి ధ్వంసంపై అచ్చెన్నాయుడు..

అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసన 600వ రోజుకు చేరాయి. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమరావతి రైతులకు టీడీపీ అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలను సీఎం జగన్ చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తోన్న జగన్‌పై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fIG7LB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour