న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొత్త రకాలు భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లపై అనేక రకాల ప్రయోగాలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే సమర్థవంతమైన వ్యాక్సిన్ల మిక్సింగ్ అనేది ప్రాధాన్యాంశంగా మారింది. వేర్వేరు వ్యాక్సిన్లను అందించడం ద్వారా కరోనా మహమ్మారి రకాలను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాల్లో తేల్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VFDrXL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment