Sunday, 8 August 2021

ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు: ఐదుగురి అరెస్ట్, సీజేఐ వ్యాఖ్యలతో కదిలిన సీబీఐ

అమరావతి: సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పీ ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్ చేయగా, జులై 28న దామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ దిగువ కోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదు చేయగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yCpSXS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour