Friday, 6 August 2021

కొడుకు,కోడలితో ప్రాణహాని ఉంది... బంజారాహిల్స్ పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు...

తన కొడుకు, కోడలితో తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు కేవీఎస్ రాజు,కోడలు పార్వతి... ఆస్తులు రాసివ్వాలని తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని... వారి నుంచి ప్రాణహాని ఉన్నందునా రక్షణ కల్పించాలని కోరారు. తన తదనంతరం ఆస్తులన్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AkRkdh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour