Friday, 6 August 2021

pv sindhu : జగన్ ను కలిసిన సింధు-మీ ఆశీర్వాదమే- వైజాగ్ అకాడమీ ప్రారంభించాలని సూచన

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతాకంతో వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న షట్లర్ పీవీ సింధు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఒలింపిక్స్ లో పతకం సాధించాక స్వదేశానికి తిరిగి వచ్చిన సింధు.. సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో జగన్ ను కలిశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jrYR34
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour