Friday, 6 August 2021

హుజురాబాద్ పాలిటిక్స్ : నేతల దండయాత్రతో కొత్త భయం, రాకండి మహాప్రభో అంటున్న జనం !!

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లుగా తయారైంది హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది చేస్తాం అది చేస్తామని హామీలు గుప్పిస్తూ, నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు జోరుగా పర్యటనలు చేస్తున్నా, ఆ పర్యటనలే తమ కొంప ముంచుతున్నాయి అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అసలే కరోనా కష్టకాలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lHp1lf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour