Sunday, 15 August 2021

రేపట్నుంచి రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము జమ: ముందుగా చిన్నమొత్తాలు

హైదరాబాద్: రెండో దఫా రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 50వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఇందుకోసం ఆదివారం నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ. 25వేలపైన తక్కువ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iKzQkm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour