హుజురాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నికృష్ఠమైన... ఛండాలమైన పద్దతులు అవలంభిస్తోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. దమ్ముంటే,ధైర్యం ఉంటే మీ కార్యాచరణ ఏంటో చెప్పుకుని ప్రజలను ఓట్లు అడగాలని టీఆర్ఎస్ను ఉద్దేశించి పేర్కొన్నారు. 2006లో కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో ఆనాటి అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఉద్యమ నాయకుడు కేసీఆరే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Mj52a
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment