Sunday, 15 August 2021

ప్రమాదకర పరిస్థితుల్లో కాబూల్‌కు ఎయిర్ ఇండియా-ల్యాండింగ్ సమయంలో గంట సేపు గాల్లోనే-ఎట్టకేలకు సేఫ్ రిటర్న్

ఆఫ్గనిస్తాన్‌‌లో చిక్కుకుపోయిన 129 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం కాబూల్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆదివారం(ఆగస్టు 15) మధ్యాహ్నం 12.43గంటల సమయంలో ఢిల్లీ నుంచి కాబూల్ బయలుదేరిన విమానం... రెండు గంటల వ్యవధిలో అక్కడ ల్యాండ్ అయింది. సాయంత్రం 6గంటల సమయంలో తిరిగి కాబూల్ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయింది. సోమవారం(ఆగస్టు 16) కూడా మరో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37QFET3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour