Tuesday, 17 August 2021

రమ్య కేసు పరామర్శిస్తే దౌర్జన్యాలా గన్ కంటే ముందు వచ్చే జగన్ ఎక్కడ చంద్రబాబు, అచ్చెన్న ధ్వజం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురికావడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు నారా లోకేష్ తో పాటుగా, మాజీ మంత్రులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోకేష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37QlFUQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour