Tuesday, 17 August 2021

Afghanistan: రంగంలో దిగిన ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్: ప్రయారిటీ అదే: అమెరికాకు ఫోన్ కాల్

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి స్థితిగతులను ఆరా తీస్తోంది. దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటోంది. తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వం భారత్‌కు పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నిటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3srGFL8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour