న్యూఢిల్లీ: ఆప్ఘానిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం అక్కడ పరిస్థితి అల్లకల్లోలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ నుంచి భారతీయులందరినీ తీసుకొచ్చేందుకు భారత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతేగాక, కాబూల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37MQ1aL
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment