Tuesday, 17 August 2021

కాబూల్‍‌లో భారత ఎంబసీ మూసివేత: భారీ విమానంలో భారత్‌కు 140 సిబ్బంది

న్యూఢిల్లీ: ఆప్ఘానిస్థాన్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం అక్కడ పరిస్థితి అల్లకల్లోలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ నుంచి భారతీయులందరినీ తీసుకొచ్చేందుకు భారత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతేగాక, కాబూల్‌లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37MQ1aL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour