Tuesday, 10 August 2021

సుప్రీం నిర్ణయంతో జగన్ కు భారీ ఝలక్-మళ్లీ తెరపైకి ఆ కేసులు-చిక్కుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించింది. ఇదే క్రమంలో సీఎం జగన్ పై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని సైతం ఎత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయంతో జగన్ సహా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇరుకునపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xwQ9Wc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour