కాబుల్: కొద్దిరోజుల కిందటి వరకూ ఆచూకీ తెలియకుండా పోయిన తాలిబన్లు.. మళ్లీ చెలరేగుతోన్నారు. ఆఫ్ఘనిస్తాన్పై పట్టు పెంచుకుంటోన్నారు. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఒక్కో నగరం తాలిబన్ల వశమౌతూ వస్తోంది. ఇప్పటిదాకా తొమ్మిది ప్రావిన్స్లకు చెందిన రాజధానులను వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఆ ప్రావిన్సులన్నీ తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు. ఈ తొమ్మిది ప్రావిన్సుల్లోనూ తమ పరిపాలన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yC7q1u
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment