Tuesday, 10 August 2021

విరుచుకుపడుతోన్న తాలిబన్లు: ఆఫ్ఘన్ అల్లకల్లోలం: పలు నగరాలు వశం: కాబుల్ వైపు

కాబుల్: కొద్దిరోజుల కిందటి వరకూ ఆచూకీ తెలియకుండా పోయిన తాలిబన్లు.. మళ్లీ చెలరేగుతోన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పట్టు పెంచుకుంటోన్నారు. అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఒక్కో నగరం తాలిబన్ల వశమౌతూ వస్తోంది. ఇప్పటిదాకా తొమ్మిది ప్రావిన్స్‌‌లకు చెందిన రాజధానులను వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఆ ప్రావిన్సులన్నీ తమ వశమైనట్లు ప్రకటించుకున్నారు. ఈ తొమ్మిది ప్రావిన్సుల్లోనూ తమ పరిపాలన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yC7q1u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour