Tuesday, 10 August 2021

వైసీపీ-టీడీపీని కలిపి కపిల్ సిబల్ డిన్నర్: అజెండా అదొక్కటే!

న్యూఢిల్లీ: కపిల్ సిబల్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి. ప్రస్తుతం దేశ రాజకీయాలన్నింటినీ ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకొన్న నేత. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇచ్చిన డిన్నర్.. హాట్ టాపిక్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి దూరంగా ఉంటోన్న రాజకీయ పార్టీల నేతలందరూ ఈ విందులో పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X7VOp6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour