Saturday, 14 August 2021

దేశంలో తీవ్ర అస్థిరత, ఆప్ఘన్ ప్రెసిడెంట్ అస్రఫ్ ఘని

ఆప్గనిస్తాన్ తీవ్ర అస్థిరత ప్రమాదంలో చిక్కుకుందని అధ్యక్షుడు అస్రఫ్ ఘని అన్నారు. దానిని నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామనిప్రకటించారు. తాలిబన్లు తమ పోరు తీవ్రతను పెంచుతూ క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతున్న తరుణంలో..శనివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన దేశం ఇప్పుడు అస్థిరత ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని, తమ భవిష్యత్తు గురించి ప్రజలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iOmOTb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour