Saturday, 14 August 2021

Operation Langda: యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ల రికార్డు-కనిపిస్తే కాల్చివేతలే-146 మంది హతం

ఉత్తర్ ప్రదేశ్ లో 2017లో అధికారంలోకి వచ్చే నాటికి నేరస్తులు రెచ్చిపోతున్నారు. హత్యలు, మానభంగాలు, దాడులు, కిడ్నాప్ లు ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్ధితి. దీంతో సీఎం యోగీకి మంటపుట్టింది. నేరస్తుల్ని ఎక్కడికక్కడ కాల్చి చంపాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత నాలుగేళ్లలో 3300 మంది నేరస్తుల్ని యూపీ పోలీసులు కాల్చి పారేశారు. ఇందులో 146

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3souWNm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour