Sunday, 15 August 2021

వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనే

జోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఉదయం 7:30 గంటలకు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37HdKZM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour