ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆగడాలు కొనసాగుతోన్నాయి. వారి దుశ్చర్యతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ గల ప్రజలు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే ఆప్ఘన్ నుంచి వచ్చే ప్రజలకు కేంద్ర వైద్యారోగ్య శాఖ తీపి కబురు తెలియజేసింది. ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తామని పేర్కొన్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవియ ట్వీట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sESu0v
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment