Sunday, 22 August 2021

ఆప్ఘాన్ సంక్షోభం: సీఏఏ ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తోంది: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఆవశ్యకతను ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అస్థిర‌మైన‌ మన పొరుగు దేశం (ప్ఘనిస్తాన్ ప్ర‌స్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ ప‌రిస్థితుల‌ను చూసిన‌ప్పుడే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ) అమలు క‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌న్న విష‌యం తెలుస్తుంద‌ని తెలిపారు.  సీఏఏ అమలు అవసరం ఏంటన్నది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wk7jJW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour