Sunday, 22 August 2021

మిషన్ పామాయిల్: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్ ఎలా పని చేస్తుంది? ప్రమాదాలేంటి?

నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా 'నేషనల్ ఇడిబుల్ ఆయిల్ మిషన్ – పామాయిల్’కు పచ్చజెండా ఊపింది. అంటే రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం, పామాయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభుత్వం దృష్టిసారించనుంది. ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పంటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తారు. దీని ద్వారా పామాయిల్ దిగుమతుల ఖర్చును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kelCrJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour