ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు కొనసాగుతున్నాయని గత కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ కు సంబంధించిన లేటరైట్ లీజులలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ బృందాల ప్రాథమిక విచారణలో తేలిందని గనుల శాఖ వెల్లడించింది. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించిన గనుల శాఖ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yVPCyy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment