Wednesday, 18 August 2021

ఆండ్రూ మినరల్స్ లో లెక్కలు లేని లేటరైట్, బాక్సైట్ తవ్వకాల అనుమానం ; సమగ్ర దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు కొనసాగుతున్నాయని గత కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ కు సంబంధించిన లేటరైట్ లీజులలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ బృందాల ప్రాథమిక విచారణలో తేలిందని గనుల శాఖ వెల్లడించింది. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించిన గనుల శాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yVPCyy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour