Wednesday, 18 August 2021

కాబూల్ విమానాశ్రయంలో 40 మంది వరకు మృతి: కాల్పులు, తొక్కిసలాటే కారణమన్న తాలిబన్ నేత

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం మొదలైననాటి నుంచి ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B7Um55
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour