Wednesday, 18 August 2021

ఆఫ్ఘనిస్థాన్‌లో షరియా చట్టం మాత్రమే ; ప్రజాస్వామ్యం ఉండదు : తాలిబన్ల సంచలనం, మళ్ళీ ఆటవిక పాలన మొదలు !!

ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్నప్పటినుండి ఆఫ్ఘనిస్థాన్ వాసులలో, అలాగే ప్రపంచ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ని వశం చేసుకుని అధికారం చేపట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. తాలిబన్ల నిరంకుశ పాలన, ఆటవిక విధానాలు మళ్లీ మొదలవుతాయని ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమౌతుంది. తాలిబన్లు నిరంకుశ షరియా చట్టాన్ని అమలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gfaiu0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour