Monday, 30 August 2021

ఇప్పుడే భయపడుతున్నారు: కేసీఆర్, ఎంఐఎంపై బండి సంజయ్, రాజా సింగ్ విమర్శలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆరె మైసమ్మ ఆలయం దగ్గర నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడారు. రెచ్చగొట్టడం స్టార్ట్ చేయకముందే టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ju2lU0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour