Monday, 30 August 2021

రాజకీయ సన్యాసమే: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఈటల రాజేందర్ సవాల్

కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు ఈటల. ఇక టీఆర్ఎస్ తరపున బాధ్యతను హరీశ్ రావు తీసుకున్నారు. ఈటలతోపాటు బీజేపీ, కేంద్రంపైనా ఆయన విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా, ఈటల,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V251ic
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour