హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా, చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gKsrjR
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment