Sunday, 29 August 2021

Afghanistan: పంజ్‌షీర్‌లో పరిస్థితేంటి-తాలిబన్లు అక్కడ అడుగుపెట్టారా-మరో ఫత్వాతో మహిళలకు షాక్

ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించి ఇస్లామిక్ ఎమిరేట్స్ రాజ్యాన్ని స్థాపించిన తాలిబన్లు ఒక్కొక్కటిగా ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధించిన తాలిబన్లు.. తాజాగా మ్యూజిక్‌పై నిషేధం విధించారు. టీవీ,రేడియో ఛానెళ్లలో మహిళలు పనిచేయడంపై నిషేధం ప్రకటించారు. ఆఫ్గన్‌ను ఆక్రమించాక ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌మీట్‌లో మహిళలకు ఉద్యోగ అవకాశాలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లు... ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gEKHes
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour