Sunday, 29 August 2021

ఉగ్రదాడి ప్రకటన నుంచి తాలిబన్ పేరు తొలగింపు: ఐరాస అనూహ్య చర్య

వాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- అవాంఛనీయ పరిస్థితులు నెలకొంటోన్నాయి. ఉగ్రవాదుల దాడులు పెచ్చరిల్లాయి. వరుసగా సంభవించిన జంట పేలుళ్లు 190 మందికి పైగా ఆఫ్ఘనిస్తానీయులను బలి తీసుకున్నాయి. ఏ ప్రాణాంతక ఉగ్రదాడులు జరక్కూడదని ప్రపంచ దేశాలు ఆశించాయో.. అదే తరహా ఆత్మాహూతి దాడులు అక్కడ చోటు చేసుకున్నాయి. ఈ జంట పేలుళ్లతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DsSpSv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour