Sunday, 29 August 2021

విజయమ్మ సంచలనం- ప్రత్యేక సమావేశం : జగన్-షర్మిల లేకుండా-వారికే ఎంట్రీ..!!

వైఎస్సార్ వర్దింతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోబోతంది. ఇప్పటికే ఏపీలో జగన్ - తెలంగాణలో షర్మిల విడివిడా రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. జగన్ అంగీకారం లేకుండానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని స్వయంగా జగన్ సలహాదారులే చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో రాజకీయ ఎంట్రీ తరువాత తల్లి విజయమ్మ ఎక్కువగా కుమార్తె షర్మిలతోనే ఉంటూ వస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ktRF70
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour