వైఎస్సార్ వర్దింతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోబోతంది. ఇప్పటికే ఏపీలో జగన్ - తెలంగాణలో షర్మిల విడివిడా రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. జగన్ అంగీకారం లేకుండానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని స్వయంగా జగన్ సలహాదారులే చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో రాజకీయ ఎంట్రీ తరువాత తల్లి విజయమ్మ ఎక్కువగా కుమార్తె షర్మిలతోనే ఉంటూ వస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ktRF70
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment