Monday, 16 August 2021

ఆప్ఘన్ పౌరులకు ఆపన్నహస్తం-భారత్ కొత్త రకం వీసా-బ్రిటన్ పాస్ పోర్ట్ మినహాయింపు

ఆప్ఘనిస్దాన్ ను తాలిబన్లు ఆక్రమించి తమ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్దితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆ దేశం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు పౌరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తమ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా ఎగిరే విమానంలో చోటు లేక రెక్కల్ని పట్టుకుని కాబూల్ నుంచి వెళ్లిపోయేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XCQzyd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour