Sunday, 1 August 2021

ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్

ఈశాన్య భారతంలో రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారి రక్తపాతం చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, మిజోరం సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఆరుగు పోలీసులు, ఒక పౌరుడు మరణించడం, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా మరో ఆరుగురు ఉన్నతాధికారులపై మిజోరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37aANMr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour