Saturday, 28 August 2021

ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారం... కీచక టీచర్‌కు 21 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...

సమాజంలో రోజురోజుకు స్త్రీలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సైతం అత్యాచార ఘటనలకు తెగబడుతుండటం ఆందోళన కలిగించే విషయం. గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా అతనికి కోర్టు 21

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38rdq1v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour