Saturday, 28 August 2021

వణికిస్తున్న మహమ్మారి : 46,759 కొత్త కేసులు, 509 మరణాలు, కేసుల జోరుకు ఆ రాష్ట్రమే కారణం !!

భారతదేశాన్ని కరోనా మహమ్మారి మరోమారు వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితులు భారతదేశానికి ఆందోళనకరంగా తయారయ్యాయి. తాజాగా భారతదేశంలో రోజువారీ కోవిడ్ సంఖ్యలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి . దేశంలో శనివారం 46,759 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 509 మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yopBqw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour