Saturday, 28 August 2021

మహిళా వాలంటీర్ పై కమిషనర్ వేధింపులు- బూతులు తిడుతూ- సచివాలయంలోనే ఉండమంటూ-

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వం ఇస్తున్న 5 వేల రూపాయల వేతనంతో నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తాజాగా వారికి మరిన్ని వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మహిళా వాలంటీర్ల విషయంలో సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్లు సైతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ysisFE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour