Wednesday, 4 August 2021

పులివెందుల కోర్టు: జగన్ బాబాయి హత్య: సునీల్ యాదవ్‌కు 14రోజుల రిమాండ్, కడప జైలుకు తరలించిన సీబీఐ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను గోవాలో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చారు.. వైఎస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37mL2gx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour