Wednesday, 4 August 2021

kerala: ఉధృతంగా కరోనా విలయం -కొత్తగా 22,414 కేసులు, 108 మరణాలు -1.7లక్షల యాక్టివ్, టీపీఆర్ 11.3

దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా వైరస్ మహమ్మారి విలయం కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొవిడ్ ఉద్థృతి ఆందోళనకర రీతిలో ఉంది. బుధవారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 22,414 మందికి వైరస్‌ సోకగా.. 108 మంది కొవిడ్‌తో మృతి చెందడం కలవరపెడుతోంది. కేరళ ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,71,563.. మరణాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rRD5cE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour