Wednesday, 4 August 2021

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్- అరకొర చెల్లింపులు- మళ్లీ కోర్టుకు అధికారులు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లుల చెల్లింపుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. టీడీపీ నేతలు చేసిన పనులు కావడంతో ఉద్దేశపూర్వకంగానే బిల్లుల చెల్లింపు నిలిపేసినట్లు విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో హైకోర్టు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తాము ఆదేశాలు ఇచ్చినా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A5vM44
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour