దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటయ్యాయి. నగరంలోని నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న తొలి క్లినిక్ ఏర్పాటవగా జులై 11న జీడిమెట్లలో మరో క్లినిక్ ఏర్పాటైంది. ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ప్రకారం మెట్రో నగరాల్లో ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్స్ ఉండాలన్న నిబంధన మేరకు వీటిని ఏర్పాటు చేశారు. దేశంలోని మిగతా నగరాలతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Tp9wm9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment