Tuesday, 20 July 2021

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో పోరు-లోక్ సభలో మౌనం- వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడేనా ?

తమకు 25 మంది ఎంపీల్ని ఇస్తే పార్లమెంటులో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇఛ్చిన వైసీపీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో వైసీపీపై అనూహ్యంగా ఒ త్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరాటం పేరుతో పార్లమెంటులో వైసీపీ చేస్తున్న హంగామా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో హోదాపై పోరాటం పోరుతో నోటీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kAMwM4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour