Tuesday, 20 July 2021

Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు... ఆ అధికారి భార్య,కూతురిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో గాయపడ్డ ఆ ఇద్దరిని స్థానిక భద్రతా దళాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. బాధితులను పోలీస్ కానిస్టేబుల్ సాజద్ అహ్మద్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kDo10X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour