హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరుపున ఈటల మినహా మిగతా పార్టీలు ఇప్పటికీ అభ్యర్థుల అన్వేషణలోనే ఉన్నాయి. దీంతో గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడం సాధ్యపడట్లేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప అక్కడ ఎవరి బలం ఎక్కువనేది ఒక అంచనాకు రావడం కష్టం. అభ్యర్థి ఖరారు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఎట్టకేలకు ఆ ప్రక్రియను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BS7blc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment