Tuesday, 27 July 2021

జగన్ సర్కార్ కు కోతల వెనుక ? అసలు కథ బయటపెట్టిన కేంద్రం-విపక్షాలకు ఊతం

ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నానాటికీ అనుమానాలు పెరిగిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై కొంతమేర క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు కేంద్రం అనుమతించిన పరిధిలోనే ఉన్నాయా లేదా అనే దానిపై నిన్న రాజ్యసభలో చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇందులో ఏపీ ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/375nflq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour