నిన్నటితో పోలిస్తే భారత దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 43,654 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు నమోదైన కేసులు 47 శాతం ఎక్కువ. నిన్నటికి నిన్న నాలుగు నెలల్లో మొదటిసారిగా రోజువారీ కేసులు 30,000 కన్నా తక్కువకు పడిపోయాయి. మళ్లీ ఒకే రోజులో విపరీతంగా పెరిగాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BL9xCa
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment