Wednesday, 28 July 2021

భారత్ లో తాజాగా 43,654 కొత్త కేసులు, 640 మరణాలు.. ఆ రెండు రాష్ట్రాల్లోనే 50శాతం కేసులు

నిన్నటితో పోలిస్తే భారత దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 43,654 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు నమోదైన కేసులు 47 శాతం ఎక్కువ. నిన్నటికి నిన్న నాలుగు నెలల్లో మొదటిసారిగా రోజువారీ కేసులు 30,000 కన్నా తక్కువకు పడిపోయాయి. మళ్లీ ఒకే రోజులో విపరీతంగా పెరిగాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BL9xCa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour