Thursday, 15 July 2021

తేనెతుట్టె కదిపిన జగన్-EWS కోటాతో తెరపైకి కాపు రిజర్వేషన్లు-సమర్దిస్తే బీసీలు దూరం

కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీలో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 10 శాతం ఆర్ధికంగా వెనుకబడిన వారి (ఈడబ్ల్యూఎస్ ) రిజర్వేషన్ల అమలుకు పూనుకోవడం ద్వారా సీఎం జగన్ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపినట్లయింది. దీంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్ల వ్యవహారం కాకరేపుతోంది. అన్నింటికీ మించి చంద్రబాబు హయాంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kpjIpG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour