Thursday, 15 July 2021

ఈ ఏనుగులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు: ఏం జరిగింది..?

నేరం చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని చట్టం చెబుతోంది. అయితే మూగజీవాలు నేరం చేస్తే పరిస్థితేంటి..? వాటికి శిక్ష వేస్తారా అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఇక్కడ జరిగిన ఓ ఘటన మాత్రం నేరస్తులు ఎంతటివారైనా సరే ఎలాంటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని సూచిస్తోంది. ఇంతకీ ఇక్కడ నేరం చేసిందెవరు.. అరెస్టు అయ్యిందెవరు.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wHmDg8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour