Thursday, 15 July 2021

ఇలాగే వదిలేస్తే..అన్నీ ఖాళీ: తెలంగాణలో యూపీ తరహా బిల్లు: కేసీఆర్‌కు రాజాసింగ్ లేఖ

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని జనాభా నియంత్రణ బిల్లు కోసం గొంతెత్తుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B95Xl3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour