హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని జనాభా నియంత్రణ బిల్లు కోసం గొంతెత్తుతోంది. ఉత్తర ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B95Xl3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment