Monday, 26 July 2021

పటాన్‌చెరులో దారుణం... మర్మాంగాలు కోసి వ్యక్తి దారుణ హత్య...

హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. చిట్కుల్ గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. అతని మర్మాంగాలు కోసి హత్యకు పాల్పడ్డారు. స్థానికులు అతని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పటాన్‌చెరు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన సుంకరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kWpSOi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour