Monday, 26 July 2021

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 పరీక్ష అక్టోబర్ 3న: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ఖరారైంది. ఈ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ పరీక్ష జులై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iSbsvV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour