Monday, 26 July 2021

కేసీఆర్ ఒక్కడే మొనగాడా... ఖబడ్దార్.. మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటల యుద్ధం...

తెలంగాణవ్యాప్తంగా సోమవారం(జులై 26) నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఇవాళ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BKmewY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour